పాలకులు మారినా గిరిజనుల జీవితాల్లో పరిస్థితులు మారలేదు.విజయనగరం జిల్లాలోని శృంగవరపు కోట మండలం పొర్ల గ్రామానికి చెందిన గర్భిణీ చంద్రమ్మ నిండు గర్భిణీ.ఆమెకు పురిటినొప్పులు వచ్చాయి. ఆమెను ఆసుపత్రికి తరలించాలంటే గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదు. దీంతో ఈ గ్రామానికి వాహనాలు వచ్చే పరిస్థితి లేదు.
పాలకులు మారినా గిరిజనుల జీవితాల్లో పరిస్థితులు మారలేదు.విజయనగరం జిల్లాలోని శృంగవరపు కోట మండలం పొర్ల గ్రామానికి చెందిన గర్భిణీ చంద్రమ్మ నిండు గర్భిణీ.ఆమెకు పురిటినొప్పులు వచ్చాయి. ఆమెను ఆసుపత్రికి తరలించాలంటే గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదు. దీంతో ఈ గ్రామానికి వాహనాలు వచ్చే పరిస్థితి లేదు.