Roja : ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. గతంలో వైసిపి పాలనలో ప్రతిపక్ష టిడిపి నాయకులకు ఎదురైన పరిస్థితే ఇప్పుడు వైసిపి నాయకులకు ఎదురవుతోంది. ముఖ్యంగా గత ఐదేళ్లలో నోటికి పనిచెప్పిన మాజీ మంత్రులు కొడాలి నాని, వల్లభనేని వంశీ, జోగి రమేష్ వంటివారిని ఇప్పటికే కూటమి సర్కార్ టార్గెట్ చేసిందని స్పష్టంగా అర్థమవుతోంది. తాజాగా మహిళా మంత్రి రోజా చుట్టు ఉచ్చు బిగిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం.