మనవడు దేవాన్ష్ తో కలిసి... పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొన్న టిడిపి చీఫ్ చంద్రబాబు (పోటోలు)
First Published Aug 15, 2021, 1:57 PM ISTఅమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మనవడు దేవాన్ష్ తో కలిసి 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అతి కొద్దిమంది సమక్షంలో చంద్రబాబు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. చంద్రబాబు తనయుడు లోకేష్ కూడా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.