స్టైల్ మార్చిన శ్రీరెడ్డి ఏం చేసిందో తెలుసా ?

Published : May 18, 2018, 12:36 PM IST
స్టైల్ మార్చిన శ్రీరెడ్డి ఏం చేసిందో తెలుసా ?

సారాంశం

స్టైల్ మార్చిన శ్రీరెడ్డి ఏం చేసిందో తెలుసా ?

 శ్రీరెడ్డి, ఇప్పుడు సామాజిక సేవకు దిగింది. రాజకీయ పిచ్చి పట్టిందో ఏమోగానీ, ప్రకాశం జిల్లాలో ఉపాధిహామీ కూలీలకు న్యాయం జరగాలంటూ ధర్నా చేస్తోంది. ఎర్రగొండ పాళెం మండలంలోని, గురిజే పల్లి గ్రామంలో ఉపాధిపనులను పేదలకు ఇవ్వడం లేదంటూ కూలీలతో కలిసి, రోడ్డుపై భైఠాయించి ధర్నా చేసింది. హైదరాబాద్ నుంచి ఆమె శ్రీశైలం వెళ్తుండగా ధర్నా చేస్తున్న కూలీలను చూసి, కారు దిగేసి, వారితోపాటు తలకు గుడ్డ కట్టి రోడ్డుపై భైఠాయించింది. 

PREV
click me!

Recommended Stories

Peddi Controversy: రామ్ చరణ్ మాటలకు క్రికెటర్ బుమ్రా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడా? అసలేం జరిగింది?
Bandla Ganesh House: బండ్ల గణేష్‌ కొత్తింటి ధర ఎన్ని కోట్లో తెలిస్తే మతిపోవాల్సిందే.. చిరంజీవి ఇంటి ధర అందులో సగం కూడా ఉండదు