లైబ్రరీలో పుస్తకాలు అమ్మి ఏం చేసిందో తెలుసా.?

Published : May 29, 2018, 12:09 PM IST
లైబ్రరీలో పుస్తకాలు అమ్మి ఏం చేసిందో తెలుసా.?

సారాంశం

లైబ్రరీలో పుస్తకాలు అమ్మి ఫ్రెండ్స్ కి పార్టీ ఇచ్చిందంట

గాయకుడిగా హేమచంద్రకి .. గాయనిగా శ్రావణ భార్గవికి యూత్ లో మంచి క్రేజ్ వుంది. ఈ ఇద్దరూ కూడా కొంతకాలం క్రితం ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. తాజాగా ఈ జంట 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంలోనే .. తన చిన్నతనంలో జరిగిన ఒక సంఘటన గురించి శ్రావణ భార్గవి ప్రస్తావించింది. 

తను చదువుకునే రోజుల్లో లైబ్రరీలో పుస్తకాలు అమ్మి ఫ్రెండ్స్ కి పార్టీ ఇచ్చిందంట. అప్పుడు ఏదో తెలియని వయసులో అలా జరిగిందని. కానీ దానికి సంబంధించిన డబ్చులు మొత్తం చెల్లించేశానని చెప్పుకొచ్చింది. 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode: జ్యో, పారులకు దీప వార్నింగ్- వణికిపోయిన పారు- జ్యో ట్రాప్ లో కాశీ
Bigg Boss 9 Winner Prize Money : టైటిల్ విన్నర్ కు షాకింగ్ రెమ్యునరేషన్ తో పాటు, భారీగా బెనిఫిట్స్ కూడా, ఏమిస్తారంటే?