లైబ్రరీలో పుస్తకాలు అమ్మి ఏం చేసిందో తెలుసా.?

Published : May 29, 2018, 12:09 PM IST
లైబ్రరీలో పుస్తకాలు అమ్మి ఏం చేసిందో తెలుసా.?

సారాంశం

లైబ్రరీలో పుస్తకాలు అమ్మి ఫ్రెండ్స్ కి పార్టీ ఇచ్చిందంట

గాయకుడిగా హేమచంద్రకి .. గాయనిగా శ్రావణ భార్గవికి యూత్ లో మంచి క్రేజ్ వుంది. ఈ ఇద్దరూ కూడా కొంతకాలం క్రితం ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. తాజాగా ఈ జంట 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంలోనే .. తన చిన్నతనంలో జరిగిన ఒక సంఘటన గురించి శ్రావణ భార్గవి ప్రస్తావించింది. 

తను చదువుకునే రోజుల్లో లైబ్రరీలో పుస్తకాలు అమ్మి ఫ్రెండ్స్ కి పార్టీ ఇచ్చిందంట. అప్పుడు ఏదో తెలియని వయసులో అలా జరిగిందని. కానీ దానికి సంబంధించిన డబ్చులు మొత్తం చెల్లించేశానని చెప్పుకొచ్చింది. 

PREV
click me!

Recommended Stories

Nagarjuna: 40 ఏళ్ల ప్రయాణంలో.. ఒకే రోజు రెండు అద్భుతాలు, ఏఎన్నార్ ను తలుచుకుని నాగార్జున ఎమోషనల్
Rashmika Mandanna: రష్మిక మందన్న లో ఈ టాలెంట్ కూడా ఉందా? విజయ్ కట్టిన తాళిలో సీక్రెట్ ఏంటో తెలుసా?