దేవిశ్రీప్రసాద్ నన్ను నమ్మించి మోసం చేశారు : సింగర్ గంటా వెంకట లక్ష్మి

Published : Jul 19, 2018, 12:23 PM IST
దేవిశ్రీప్రసాద్ నన్ను నమ్మించి మోసం చేశారు : సింగర్ గంటా వెంకట లక్ష్మి

సారాంశం

టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా అందాల భామ సమంతా హీరోయిన్ గా, ప్రముఖ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిన చిత్రం రంగస్థలం.ఈ మూవీలో పూజా హెగ్డే ఐటెం సాంగ్ లో నటించగా జిగేల్ రాణి రాణి అనే సాంగ్ ను పాడారు గంటా వెంకట లక్ష్మీ. 

టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా అందాల భామ సమంతా హీరోయిన్ గా, ప్రముఖ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిన చిత్రం రంగస్థలం.ఈ మూవీలో పూజా హెగ్డే ఐటెం సాంగ్ లో నటించగా జిగేల్ రాణి రాణి అనే సాంగ్ ను పాడారు గంటా వెంకట లక్ష్మీ. అయితే ఈ మూవీలో పాట పాడితే కొంత మొత్తాన్ని ఇస్తామని ముందు ఒప్పందం జరిగింది.

తీరా పాట పాడాక అది బయటకు వచ్చిన తర్వాత బంపర్ హిట్ అయ్యింది. అయితే ముందుగా అనుకున్న పారితోషకం తనకు ఇవ్వలేదు. నిర్మాతలను అడిగిన లాభం లేదు.మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ ను అడిగిన లాభం లేదు. నన్ను నమ్మించి మోసం చేశారు అని ఆమె వాపోయారు..

PREV
click me!

Recommended Stories

జైలర్ 2 లో తమన్నాకి నో ఛాన్స్.. రజినీకాంత్ తో ఐటెం సాంగ్ లో స్టెప్పులేయబోతున్న బ్యూటీ ఎవరో తెలుసా ?
చిరంజీవి ఫ్రెండ్ తో లవ్ ఎఫైర్ పెట్టుకున్న స్టార్ హీరోయిన్ ? పెళ్లి కాకుండా ఒంటరిగా మిగిలిపోయింది