సాహో గురించి మరో షాకింగ్ న్యూస్

Published : Sep 09, 2017, 08:13 PM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
సాహో గురించి మరో షాకింగ్ న్యూస్

సారాంశం

ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం సాహో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ డ్యూయల్ రోల్ చేస్తున్న శ్రద్ధ

బాహుబలి చిత్రంతో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాస్. దాని తర్వాత ఆయన చేస్తున్న చిత్రం సాహో. ఈ చిత్రానికి రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ ని నటిస్తోంది.

అయితే.. ఈ చిత్రంలో శ్రద్ధా డ్యూయల్ రోల్ చేస్తోందట. ఒకటి పాజిటివ్ క్యారెక్టర్ కాగా.. మరొకటి నెగటివ్ క్యారెక్టర్ అని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బాలీవుడ్ హాట్ బ్యూటీ మందిరా బేడి ఈ సినిమాలో నెగెటివ్ రోల్ చేస్తుండగా ఇప్పుడు శ్రద్ధా కూడా విలన్ గా అలరించనుందన్న ప్రచారం జరుగుతోంది. రూ.150కోట్లతో తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలకానుంది.

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా
Demon Pavan: తాను విన్నర్ కాదని తెలుసు, రవితేజతో బేరమాడి భారీ మొత్తం కొట్టేసిన డిమాన్ పవన్.. లక్ అంటే ఇదే