ఓటీటీల్లో సినిమాల విడుదలపై నిర్మాతల కీలక నిర్ణయం.. ఇకపై రిలీజ్ ఇలా..!!

By Siva KodatiFirst Published Jun 29, 2022, 6:38 PM IST
Highlights

ఓటీటీలలో సినిమాల విడుదలపై నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. సినిమా విడుదలైన 50 రోజుల తర్వాతే ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించారు. జూలై 1 నుంచి విడుదలయ్యే సినిమాలన్నింటికీ ఇదే నిబంధన వర్తించనుంది.

ఓటీటీలలో సినిమాల విడుదలపై నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. సినిమా విడుదలైన 50 రోజుల తర్వాతే ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించారు. జూలై 1 నుంచి విడుదలయ్యే సినిమాలన్నింటికీ ఇదే నిబంధన వర్తించనుంది. ఈ మేరకు ప్రముఖ తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

click me!