మోదీపై హీరోయిన్ రమ్య సెటైర్!

Published : May 26, 2018, 02:39 PM IST
మోదీపై హీరోయిన్ రమ్య సెటైర్!

సారాంశం

మోదీపై హీరోయిన్ రమ్య సెటైర్!

పీఎం మోదీపై మరోసారి విరుచుకుపడింది కాంగ్రెస్ నేత, మాజీ హీరోయిన్ రమ్య. పేటీఎం అంటే ‘పే టు మోదీ’ అని కొత్త భాష్యం చెప్పింది. ఈ మేరకు ఆమె ఓ ట్వీట్ చేసింది. మోదీకి డబ్బు చెల్లించండి (పే టు మోదీ) అంటూ రాసుకొచ్చింది. పేటీఎం ద్వారా మీ డబ్బులు ఎటువెళ్ళినా… ఆ యాప్ ద్వారా మీ డేటా మొత్తం బీజేపీకి తరలిపోతోందంటూ ట్వీట్లో రాసుకొచ్చింది. పేటీఎంకి-మోదీకి లింక్ పెట్టడంపై బీజేపీ మద్దతుదారులు రమ్యపై మండిపడుతున్నారు.


 

 

PREV
click me!

Recommended Stories

సుస్మిత కొణిదెల భర్త బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా? చిరంజీవి పెద్దల్లుడు రేంజ్ తెలిస్తే షాక్ అవుతారు..
తరుణ్ బిజీగా ఉండటంతో.. ఉదయ్ కిరణ్ కు దక్కిన బ్లాక్ బస్టర్ సినిమా ఏదో తెలుసా?