మోదీపై హీరోయిన్ రమ్య సెటైర్!

Published : May 26, 2018, 02:39 PM IST
మోదీపై హీరోయిన్ రమ్య సెటైర్!

సారాంశం

మోదీపై హీరోయిన్ రమ్య సెటైర్!

పీఎం మోదీపై మరోసారి విరుచుకుపడింది కాంగ్రెస్ నేత, మాజీ హీరోయిన్ రమ్య. పేటీఎం అంటే ‘పే టు మోదీ’ అని కొత్త భాష్యం చెప్పింది. ఈ మేరకు ఆమె ఓ ట్వీట్ చేసింది. మోదీకి డబ్బు చెల్లించండి (పే టు మోదీ) అంటూ రాసుకొచ్చింది. పేటీఎం ద్వారా మీ డబ్బులు ఎటువెళ్ళినా… ఆ యాప్ ద్వారా మీ డేటా మొత్తం బీజేపీకి తరలిపోతోందంటూ ట్వీట్లో రాసుకొచ్చింది. పేటీఎంకి-మోదీకి లింక్ పెట్టడంపై బీజేపీ మద్దతుదారులు రమ్యపై మండిపడుతున్నారు.


 

 

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే