మోదీపై హీరోయిన్ రమ్య సెటైర్!

First Published May 26, 2018, 2:39 PM IST
Highlights

మోదీపై హీరోయిన్ రమ్య సెటైర్!

పీఎం మోదీపై మరోసారి విరుచుకుపడింది కాంగ్రెస్ నేత, మాజీ హీరోయిన్ రమ్య. పేటీఎం అంటే ‘పే టు మోదీ’ అని కొత్త భాష్యం చెప్పింది. ఈ మేరకు ఆమె ఓ ట్వీట్ చేసింది. మోదీకి డబ్బు చెల్లించండి (పే టు మోదీ) అంటూ రాసుకొచ్చింది. పేటీఎం ద్వారా మీ డబ్బులు ఎటువెళ్ళినా… ఆ యాప్ ద్వారా మీ డేటా మొత్తం బీజేపీకి తరలిపోతోందంటూ ట్వీట్లో రాసుకొచ్చింది. పేటీఎంకి-మోదీకి లింక్ పెట్టడంపై బీజేపీ మద్దతుదారులు రమ్యపై మండిపడుతున్నారు.

And all your data transfers to BJP just like that! pic.twitter.com/fF3Ls1iKzl

— Divya Spandana/Ramya (@divyaspandana)


 

 

click me!