మోహన్ బాబుకు జీహెచ్ఎంసీ షాక్, భారీ జరిమానా

By Siva KodatiFirst Published Feb 18, 2021, 8:21 PM IST
Highlights

ప్రముఖ సినీనటుడు మోహన్ బాబుకు జీహెచ్ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ షాకిచ్చింది. ఇంటికి ఎల్‌ఈడీ లైట్లతో ఏర్పాటు చేసిన హోర్డింగ్స్‌పై భారీ జరిమానా విధించింది.

ప్రముఖ సినీనటుడు మోహన్ బాబుకు జీహెచ్ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ షాకిచ్చింది. ఇంటికి ఎల్‌ఈడీ లైట్లతో ఏర్పాటు చేసిన హోర్డింగ్స్‌పై భారీ జరిమానా విధించింది. దాదాపు లక్ష రూపాయల జరిమానా విధించింది. అయితే జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే మోహన్ బాబు ఈ బోర్డును ఏర్పాటు చేయడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

click me!