సెన్సేషనల్ త్రయం చేతుల మీదుగా 'దర్శకుడు' మూవీ వీడియో పోస్టర్ విడుదల

Published : Apr 30, 2017, 11:17 AM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
సెన్సేషనల్ త్రయం చేతుల మీదుగా 'దర్శకుడు' మూవీ వీడియో పోస్టర్ విడుదల

సారాంశం

సెన్సేషనల్ త్రయం చేతుల మీదుగా 'దర్శకుడు' మూవీ వీడియో పోస్టర్ విడుదల 

సెన్సేషనల్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ నిర్మాతగా సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న 'దర్శకుడు' చిత్ర వీడియో పోస్టర్ ని సెన్సేషనల్ త్రయం దేవిశ్రీ ప్రసాద్, రత్నవేలు, సుకుమార్ లు విడుదల చేశారు.

 

సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్‌పై వచ్చిన 'కుమారి 21 ఎఫ్‌' చిత్రం ఎంతటి సెన్సేషన్‌ని క్రియేట్‌ చేసిందో అందరికీ తెలిసిందే. ఆ చిత్రం తర్వాత వస్తున్న 'దర్శకుడు' చిత్రాన్ని సుకుమార్‌ తో కలిసి బిఎన్‌సిఎస్‌పి విజయ్‌కుమార్‌, థామస్‌ రెడ్డి ఆదూరి మరియు రవిచంద్ర సత్తి లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అశోక్‌, ఈషా హీరోహీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు హరిప్రసాద్‌ జక్కా. ప్రస్తుతం షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ సమ్మర్ కి విడుదల అయ్యేందుకు షూటింగ్ అనంతర కార్యక్రమాలను శరవేగంగా పూర్తిచేసుకుంటుంది. 

 

ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలీ, సినిమాటోగ్రఫీ: ప్రవీణ్‌ అనుమోలు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ రమేష్‌ కోలా.

PREV
click me!

Recommended Stories

Prabhas: ఈ చిన్న సినిమాను తెగ పొగిడేసిన ప్రభాస్, మరొక నాలుగు సార్లు చూస్తానని కామెంట్
Shakeela: వేణు మాధవ్ రూమ్ లో పడుకున్న షకీలా.. మంచి స్నేహితుడు అనుకున్నా, కానీ ఇలా చేస్తాడనుకోలేదు