నటుడు కెప్టెన్ రాజు మృతి.. విషాదంలో దక్షిణాది చిత్రపరిశ్రమ

Published : Sep 17, 2018, 10:11 AM ISTUpdated : Sep 19, 2018, 09:27 AM IST
నటుడు కెప్టెన్ రాజు మృతి.. విషాదంలో దక్షిణాది చిత్రపరిశ్రమ

సారాంశం

ప్రముఖ నటుడు కెప్టెన్ రాజు మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఇవాళ తుదిశ్వాస విడిచారు. 

ప్రముఖ నటుడు కెప్టెన్ రాజు మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 68 సంవత్సరాలు. ఇండియన్ ఆర్మిలో కొంతకాలం పనిచేసి ఆ తర్వాత ఆయన సినిమాల్లోకి వచ్చారు.

తెలుగు సినిమా బలిదానంతో వెండితెరకు పరిచయమైన ఆయన తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లో సుమారు 500పైగా చిత్రాల్లో నటించారు. చివరి సారిగా మలయాళ చిత్రం ‘‘ మాస్టర్ పీస్‌లో’’ కనిపించారు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌