నిఖిల్ సోనియాకు ఇచ్చిపడేసిన నాగార్జున, డేంజర్ జోన్ లోకి మణికంఠ, అంతా వాళ్ళే చేశారు

By Mahesh JujjuriFirst Published Sep 28, 2024, 11:48 PM IST
Highlights

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో నాలుగో వీకెండ్ రానే వచ్చింది. వచ్చీ రావడంతోనే ఎవరికి ఎంత గడ్డి పెట్టాలో అంతా పెట్టేశాడు నాగార్జున. నోరుజారినవారంత తలదించుకోక తప్పలేదు 
 

బిగ్ బాస్ తెలుగు8 లో నాలుగో వీకెండ్ నాగార్జున్ చాలా కూల్ గా కామ్ గా వచ్చి.. చిన్న గ మొదలు పెట్టి.. గట్టిగా వార్నింగ్ ఇచ్చే వరకూ.. ఓ టెంపో మెయింటేన్ చేశారు. ఈక్రమంలోన సోనియాకు , నిఖిల్ కు గట్టిగా క్లాస్ పీకారాు నాగార్జున. సోనియా వల్ల మీరు ఇన్ఫ్యూయన్స్ అవుతున్నారు అని ఇండైరెక్ట్ వార్నింగ్ ఇచ్చేశాడు నాగ్. అంతే కాదు నిఖిల్ సోనియా మాటలు వినడం వల్ల ఎక్కడెక్కడ పొరపాట్లు చేశాడు అనేది తాను డైరెక్ట్ గా చెప్పకుండానే.. నిఖిల్ కు అర్ధం అయ్యేట్టు చేశాడు. 

ఇక సోనియాను పాయింట్ టూ పాయింట్ అడుగుతుంటే.. ఆమె దెబ్బకు బిక్కముఖం వేసి.. ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితుల్లో పడిపోయింది. యష్మి విషయంలో ఆమె అన్న రాంగ్ వార్డ్స్ ను పట్టుకుని.. అడల్ట్రేట్ జోక్స్ అంటూ.. అప్పుడు గింజుకున్నావు కదా.. ఇప్పుడు నువ్వు చేసేది ఏంటీ అని మొదలు పెట్టాడు నాగ్. ఇక తనను తాను కాపాడుకోవాలి అని సోనియా ఏదో ఒకటి చెప్పినప్పుడల్లా..అందులోంచి మరేదో పాయింట్ తీసి.. తన తప్పును తెలుసుకునేలా చేశాడు నాగ్. 

Latest Videos

అయినా సరే సోనియా తీరు మారలేదు. నాగార్జున బ్రేక్ ఇచ్చి వచ్చేలోపు మళ్ళీ సీత మీదకు యుద్దానికి వెళ్ళింది. అది కూడా నిఖిల్ విషయంలో. దాంతో నాగార్జున మళ్లీ కలుగజేసుకుని.. నిఖిల్ నీ విషయం నువ్వు మాట్లాడుకోలేవా.. నీకు సోనియా వకాల్తా పుచ్చుకుని వెళ్ళాలా అన్నట్టు మాట్లాడారు నాగ్. అంతే కాదు సోనియా కూడా తన తప్పును సరిదిద్దుకోకుండా.. సీతా అండ్ టీమ్ ను కన్విన్స్ కూడా చేయకుండా.. వారిపై యుద్దానికి వెళ్ళింది. దాంతో మరింత నెగిటివిటీ మూటగట్టుకుంది సోనియా. 

హీరో నబిల్.. జీరో మణికంఠ. 

ఇక ఈ శనివారం..సీరియస్ గేమ్ ఆడించారు నాగ్. ఎవరు హీరో ఎవరు జీర్ అనుకుంటున్నారు.. కారణం ఏంటో చెప్పండి అంటూ వారికి కిరీటంతో పాటు.. జీర్ స్టాంప్ కూడా ఇచ్చారు. దాంతో ఎక్కువ మంది. నబిల్ ను, పృధ్వీని హీరో అంటూ కిరీటం పెట్టగా.. ఎక్కువమంది మణికంఠను జీరోగా చేసి ఇంటూ స్టాంప్ వేశారు. మణికంఠను కావాలని టార్గెట్ చేసినట్టుగా అనిపించింది. 

ఇక ఎక్కువ మంది నబిల్ ను హీరోగా కిరీటం పెట్టారు. ఆతరువాత పృధ్వీకి హీరోగా ఎక్కువ మార్కులు పడ్డాయి. మొదటి రెండు వారాలు అగ్రెసీవ్ గా ఆడుతూ.. నోరు జారిన ఈ హీరో.. మూడో వారం నుంచి చాలా మరిపోయాడు. గేమ్ లో తన బెస్ట్ ఇవ్వడంతో పాటు.. అందరితో మంచిగా ఉంటున్నాడు. రీసెంట్ గా బెలూను టాస్క్ లో మూడు గంటలు నిల్చుని.. బెలూన్ పగిలిపోకుండా కాపాడుకున్నాడు. దాంతో అతని గ్రాఫ్ పెరిగిపోయింది. 

ఇక నబీల్.. ఇంట్లో ఎంత పవర్ ఫుల్ గా ఉన్నాడో తెలుసుకు. తన గేమ్ ను ఎంత పర్ఫెక్ట్ గా ఆడుతున్నాడో కూడా అందరికి తెలుసు. దాంతో క్లామ్స్ తో సబంధం లేకుండా.. అందరు అతన్ని అభినందించారు. అంతే కాదు నబిల్ కు ఇష్టమైన కబాబ్స్ ను గిప్ట్ గా పపించాడు బిగ్ బాస్. దాంతో నబిల్ దిల్ ఖుష్ అయ్యాడు.. 

డేంజర్ జోన్ లో మణికంఠ. 

ఇక నామినేషన్స్ లో ఉన్న మణికంఠ. హౌస్ లో ఉన్నవారి ఓట్లుతో డేంజర్ జోన్ లోకి వచ్చాడు. నబిల్ తరువాత ఎక్కువ ఓట్లు సింపతీ స్థార్ గా మణికంఠకే ఎక్కువ పడ్డాయి. దాంతో మణి.. హౌస్ లో ఉంటాడు అనుకున్నారు. కాని అందరు జీరో అంటూ ఎక్కువ ఓట్లు వేయడంతో.. మణికంఠ పరిస్థితి ఏంటీ అనేది క్లారిటీ లేుద. 

 చాలా వరకు మణిని ఎలిమినేట్  చేసి సీక్రెట్ రూమ్ లోకి పంపిస్తారు అని టాక్ గట్టిగా నడుస్తోంది. అందుకు శనివారం ఎపిసోడ్ లో నబిల్ ను సేవ్ చేసిన నాగ్.. మణికంఠను అసలు ఈ లిస్ట్ లోనే తీసుకోలేదు. దాంతో ఏం జరుగుతుందా అని అంతా ఉత్కంఠగా ఎదరు  చూస్తున్నారు. అయిన మణికంఠ తనను తాను గట్టిగా డిఫెన్స్ చసుకోలేకపోతున్నాడు. అలా చేసుకోగలిగితే.. అందరికంటే తాను నెంబర్ వన్ అవుతాడు. 

యష్మి.. విష్ణు ప్రియను కూడా వదలని నాగ్.. 

ఇక ఈ క్రమంలోనే వారితో పాటే యష్మికి కూడా గట్టిగానే క్లాస్ పడింది. సోనియా విషయంలో యష్మిపై మంచి అభిప్రాయం వ్యక్తం చేసిన నాగార్జున.. మణికంఠ విషయంలో యష్మి కామెంట్స్ ను వీడియో వేసి మరీ పరువు తీశాడు. తాను చేసిన తప్పుకు.. తప్పుడు మాటలకు మణి ఎంత బాధపడి ఉంటాడు అని నాగ్ గట్టిగా మందలిచాడు. 

ఇక విష్ణు ప్రియ కూడా నోరు జారి చేసిన కామెంట్స్ కు నాగార్జున నవ్వుతూనే.. అనాల్సిన మాటలు అనేశాడు. నిఖిల్, పృధ్వీని పట్టుకుని పులిహోర .. దద్దోజనం అంటూవిష్ణు కామెంట్లు చేసిన వీడియోను ప్లే చేసి మరీ వార్నింగ్ ఇచ్చారు నాగ్.దాంతో ఆమె క్షమించమని.. వేడుకుంది. 

ఇక అందరికంటే నైనికకు గట్టిగా క్లాస్ పడింది. ఎందుకంటే.. ముందు ఉన్న నైనిక వేరు ఇప్పుడు వేరు. ఆమెలో స్పిరిట్ తగ్గింది. గేమ్ లోఖ్కడా తన పర్ఫామెన్స్ కనిపించడంలేదు అన్నారు. ఈవిషయంలో నాగర్జున కూడా ఓప్పుకున్నారు. 

నబిల్ సేఫ్. 

ఇక నామినేుషన్స్ లో ఉన్నవారిలో మణింకఠను పక్కన పెడితే.. ఈరోజు నబిల్ సేవ్ చేశాడు నాగార్జున. ఆతరువాత వారిలోఎవరు ఇలిమనేట్ అవుతారా అని ప్యాన్స్ ఉక్కంటగా ఎదురు చూస్తున్నారు. సోనియా కాని, ఆధిత్య ఓం కాని.. ఎలిమినేట్ అవుతున్నారు అని తెలుస్తోంది. 
 

click me!