న్యూజిలాండ్‌లో కాల్పులు: తప్పించుకున్న బంగ్లా క్రికెట్ జట్టు

Siva Kodati |  
Published : Mar 15, 2019, 09:32 AM ISTUpdated : Mar 15, 2019, 09:38 AM IST
న్యూజిలాండ్‌లో కాల్పులు: తప్పించుకున్న బంగ్లా క్రికెట్ జట్టు

సారాంశం

న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌లో ఓ మసీదులో దుండగుడు కాల్పులు తెగబడ్డాడు. నల్లరంగు దుస్తులు ధరించిన ఓ సాయుధుడు అల్‌ నూర్ మసీదులోకి ప్రవేశించి ప్రార్థనలు జరుపుతున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు

న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌లో ఓ మసీదులో దుండగుడు కాల్పులు తెగబడ్డాడు. నల్లరంగు దుస్తులు ధరించిన ఓ సాయుధుడు అల్‌ నూర్ మసీదులోకి ప్రవేశించి ప్రార్థనలు జరుపుతున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.

ఈ ఘటనలో ఆరుగురు మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు ఈ ఘటన నుంచి బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు తృుటిలో తప్పించుకుంది. టెస్ట్ సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌ జట్టుతో మూడో టెస్టు ఆడాల్సి ఉంది. అదృష్టవశాత్తూ బంగ్లా జట్టు ఈ దాడి నుంచి తప్పించుకుంది. మరోవైపు తాము సురక్షితంగా తప్పించుకున్నట్లు క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ ట్వీట్ చేశాడు. 

PREV
click me!

Recommended Stories

IND vs ENG: లార్డ్స్‌లో కొత్త చ‌రిత్ర సృష్టించిన రోహిత్‌.. ఆ ఘ‌న‌త సాధించిన తొలి ప్లేయ‌ర్
IND vs ENG: లార్డ్స్‌లో రోహిత్ గర్జన.. విమర్శలకు బ్యాట్‌తోనే సమాధానం