పసిడి ప్రియులకు మరోసారి నిరాశ ఎదురైంది. బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశంలోని వివిధ నగరాల్లో నేటి బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి.
పసిడి ప్రియులకు మరోసారి నిరాశ ఎదురైంది. బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశంలోని వివిధ నగరాల్లో నేటి బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. బంగారం ధరలు ఏరోజుకారోజు మారుతుంటాయి. బులియన్ మార్కెట్లో బంగారం విలువ, డాలర్ విలువ, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, వివిధ దేశాల మధ్య బౌతిక పరిస్థితులు బంగారం ధరలపై చాలావరకూ ప్రభావం చూపిస్తుంటాయి. నేడు దేశంలో బంగారం ధర మరోసారి పెరిగింది. కరోనా వైరస్, ఒమిక్రాన్ వేరియంట్ కూడా కరోనాపై ప్రభావం చూపిస్తుంటుంది. దేశంలోని వివిధ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం (Gold Price) 10 గ్రాముల ధర 47 వేల 140 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం ధర 51 వేల 430 రూపాయలుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల బంగారం ధర 47 వేల 90 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల బంగారం ధర 49 వేల 90 రూపాయలుంది. తమిళనాడు రాజధాని చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 340 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 440 రూపాయలుంది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47 వేల 190 రూపాయలుంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల,890 రూపాయలుగా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 44 వేల 990 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 90 రూపాయలుంది. కేరళలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 44 వేల 990 రూపాయలుంది. అటు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 90 రూపాయలుంది.
ఇక తెలుగు రాష్ట్రాల్లో నిన్నటితో పోలిస్తే బంగారం ధర పెరిగింది. హైదరాబాద్లో (Hyderabad Gold Rate) 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 44 వేల 990 రూపాయలు కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,090 వద్ద కొనసాగుతోంది.. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 44 వేల 990 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 90 రూపాయలుంది. అటు విశాఖపట్నంలో అదే ధర కొనసాగుతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 61,700 లుగా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 61,700లుగా కొనసాగుతోంది. తమిళనాడు రాజధాని చెన్నైలో కిలో వెండి ధర రూ. 65,500లుగా ఉంది. కోల్కతాలో కిలో వెండి ధర 61,700లుగా ఉంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో కిలో వెండి ధర రూ. 65,500గా ఉంది. కేరళలో కిలో వెండి ధర 65,500 లుగా కొనసాగుతోంది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ. 65,500గా ఉంది. విజయవాడలో ఈరోజు కిలో వెండి ధర రూ. 65,500గా ఉంది. విశాఖపట్నంలో వెండి రేట్ రూ. 65,500 వద్ద కొనసాగుతోంది. కాగా.. ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్సైట్ల ఆధారంగా ఉదయం 6 గంటలకు నమోదు అయ్యాయి.