అధికారంలోకి వస్తే పెన్షన్ రూ.3 వేలకు పెంపు: చంద్రబాబు

Siva Kodati |  
Published : Mar 25, 2019, 10:12 AM IST
అధికారంలోకి వస్తే పెన్షన్ రూ.3 వేలకు పెంపు: చంద్రబాబు

సారాంశం

మళ్లీ అధికారంలోకి వస్తే పెన్షన్లను రూ.3 వేలకు పెంచుతామన్నారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు. ఎలక్షన్ మిషన్-2019లో భాగంగా ఆయన సోమవారం ఉదయం అమరావతిలో పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

మళ్లీ అధికారంలోకి వస్తే పెన్షన్లను రూ.3 వేలకు పెంచుతామన్నారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు. ఎలక్షన్ మిషన్-2019లో భాగంగా ఆయన సోమవారం ఉదయం అమరావతిలో పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెన్షన్ల అర్హత వయస్సును 60 ఏళ్లకే కుదిస్తామని స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ ఇప్పటికీ కేంద్రంపై గట్టిగా మాట్లాడటం లేదని సీఎం ఎద్దేవా చేశారు. కేసీఆర్, మోడీ విషయంలో సాఫ్ట్‌గా ఉండేవారు రాష్ట్ర ద్రోహులేనన్నారు. 

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు