బందరు పోర్టును కేసీఆర్ తరలించుకుపోతాడట...: మళ్ళీ పప్పులో కాలేసిన లోకేశ్ (వీడియో)

By Arun Kumar PFirst Published Mar 24, 2019, 7:34 PM IST
Highlights

లోకేశ్...  ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల సందర్భంగా బాగా వినబడుతున్న పేరు. సీఎం చంద్రబాబు కొడుకుగా, మంగళ గిరి అభ్యర్థిగానే కాకుండా అతడు మరో విధంగా పాపులర్ అవుతున్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పలు సందర్భాల్లో పప్పులో కాలేసి నవ్వులపాలైన విషయం తెలిసిందే. మరోసారి అలాంటి ప్రకటనే చేసి స్ధానికుల ముందే కాదు నెటిజన్ల ముందు కూడా నవ్వులపాలయ్యారు. 

లోకేశ్...  ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల సందర్భంగా బాగా వినబడుతున్న పేరు. సీఎం చంద్రబాబు కొడుకుగా, మంగళ గిరి అభ్యర్థిగానే కాకుండా అతడు మరో విధంగా పాపులర్ అవుతున్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పలు సందర్భాల్లో పప్పులో కాలేసి నవ్వులపాలైన విషయం తెలిసిందే. మరోసారి అలాంటి ప్రకటనే చేసి స్ధానికుల ముందే కాదు నెటిజన్ల ముందు కూడా నవ్వులపాలయ్యారు.

మంగళగిరి ప్రచారంలో భాగంగా ఆయన ఆదివారం రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రిని విమర్శించే క్రమంలో మచిలీపట్నం పోర్టును  తరలించుకుపోడానికే కేసీఆర్ తెలంగాణ రాజకీయాల్లో తలదూర్చుతున్నాడంటూ అసహజమైన ఆరోపణలు చేశారు. 

దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అసలు సముద్ర తీరమే లేని తెలంగాణ కు పోర్టును ఎలా తరలించుకుపోతారంటూ లోకేశ్ ను ప్రశ్నిస్తూనే నవ్వుకుంటున్నారు. 

వీడియో

click me!