తుది జాబితా విడుదల చేసిన జనసేన: అభ్యర్థులు వీరే

Published : Mar 25, 2019, 10:27 AM IST
తుది జాబితా విడుదల చేసిన జనసేన: అభ్యర్థులు వీరే

సారాంశం

నామినేషన్ల దాఖలకు చివరి రోజున జనసేన 19 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. సోమవారం ఉదయం జనసేన  పార్టీ ఈ జాబితాను విడుదల చేసింది.  


హైదరాబాద్: నామినేషన్ల దాఖలకు చివరి రోజున జనసేన 19 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. సోమవారం ఉదయం జనసేన  పార్టీ ఈ జాబితాను విడుదల చేసింది.

అసెంబ్లీకి పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థులు వీరే


వినుకొండ- చెన్నా శ్రీనివాసరావు
ఆలూరు- ఎస్‌ వెంకప్ప
నర్సీపట్నం- వేగి దివాకర్‌
నరసన్నపేట- మెట్ట వైకుంఠం
విజయనగరం- పాలవలస యశస్వి
గజపతి నగరం- రాజీవ్‌ కుమార్‌ తలచుట్ల
అద్దంకి- కంచెర్ల శ్రీకృష్ణ
యర్రగొండపాలెం (ఎస్సీ)- డాక్టర్‌ గౌతమ్‌
కందుకూరు- పులి మల్లికార్జునరావు
ఆత్మకూరు- జి.చిన్నారెడ్డి
బనగానపల్లి- సజ్జల అరవింద్‌ రాణి
శ్రీశైలం- సజ్జల సుజల
పెనుకొండ- పెద్దిరెడ్డిగారి వరలక్ష్మి
పత్తికొండ-  కెఎల్‌ మూర్తి
ఉరవకొండ- సాకే రవికుమార్‌
శింగనమల (ఎస్సీ)- సాకే మురళీకృష్ణ
పుట్టపర్తి- పత్తి చలపతి
చిత్తూరు- ఎన్‌.దయారామ్‌
కుప్పం- డాక్టర్‌ వెంకటరమణ

 ఎంపీ స్థానాలకు   అభ్యర్థులు

విజయవాడ- ముత్తంశెట్టి సుధాకర్‌
నరసరావుపేట- నయూబ్‌ కమాల్‌
హిందూపూర్‌- కరీముల్లా ఖాన్‌

విజయవాడ ఎంపీ స్థానానికి ముత్తంశెట్టి సుధాకర్‌ను అభ్యర్ధిగా ప్రకటించడంపై సీపీఐ నేతలు అసంతృప్తిని వ్యక్తం చేశారు. తొలుత ఈ సీటును సీపీఐకీ కేటాయించారు. మరోవైపు ఇదే స్థానంలో అభ్యర్ధిని నిలపడంపై ఆ పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు. మరో వైపు నూజీవీడు స్థానంలో కూడ ఇదే తరహలో జనసేన అభ్యర్థిని బరిలోకి దింపడంపై సీపీఐ నేతలు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు