cartoon punch:ఏదో అనుకుంటే ఇంకా ఏదో అయింది!

Published : Dec 16, 2019, 05:54 PM IST
cartoon punch:ఏదో అనుకుంటే ఇంకా ఏదో అయింది!

సారాంశం

జాతీయ పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. అస్సాం,  పశ్చిమ బెంగాల్లో హింస తారస్ధాయికి చేరింది. పలు రాష్ట్రాలలో  జరుతున్న ఆందోళనల కారణంగా స్కూళ్ళు,పాఠశాలలు,పలు ప్రభుత్వం కార్యలయాలకు సెలువులు ప్రకటించారు. 

జాతీయ పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. అస్సాం,  పశ్చిమ బెంగాల్లో హింస తారస్ధాయికి చేరింది.  పలు రాష్ట్రాలలో  జరుతున్న ఆందోళనల కారణంగా స్కూళ్ళు,పాఠశాలలు,పలు ప్రభుత్వం కార్యలయాలకు సెలువులు ప్రకటించారు. అలాగే  రైల్వే శాఖ పలు రైళ్లను కూడా రద్దు చేసింది.జామియా మిల్లియా ఇస్లామియా, అలీగఢ్ విశ్వవిద్యాలయాలో విద్యార్ధులు తీవ్ర స్ధాయిలో నిరసన తెలుపుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

అదిరిందయ్యా కళ్యాణ్ బాబూ.. 2024లో 2014?
ఆగ్ర హీరోయిన్‌గా ఎదిగింది.. ఐటీ కన్ను పడింది!