వైసీపీలో చేరిన పొట్లూరి వరప్రసాద్

Siva Kodati |  
Published : Mar 13, 2019, 09:09 AM ISTUpdated : Mar 13, 2019, 11:23 AM IST
వైసీపీలో చేరిన పొట్లూరి వరప్రసాద్

సారాంశం

కృష్ణాజిల్లా విజయవాడకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. ఉదయం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌కు చేరుకున్న పొట్లూరి జగన్‌తో సమావేశమయ్యారు. 

కృష్ణాజిల్లా విజయవాడకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. ఉదయం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌కు చేరుకున్న పొట్లూరి జగన్‌తో సమావేశమయ్యారు.

అనంతరం వరప్రసాద్‌కు పార్టీ కండువా కప్పి వైసీపీలోకి సాదరంగా ఆహ్వానించారు జగన్మోహన్ రెడ్డి. మరోవైపు టీడీపీకి రాజీనామా చేసిన కాకినాడ ఎంపీ తోట నర్సింహులు ఆయన భార్య వాణితో కలిసి బుధవారం జగన్‌తో భేటీ అయ్యారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu: కాకినాడలో ఏఎమ్ గ్రీన్ అమ్మోనియా పరిశ్రమకు శంకుస్థాపన చేసిన సీఎం | Asianet
CM Chandrababu Naidu: కాకినాడలో ఏఎమ్ గ్రీన్ అమ్మోనియాచంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu