టీటీడీ ఛైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డి

By Siva KodatiFirst Published Aug 5, 2023, 3:42 PM IST
Highlights

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్ (టీటీడీ) ఛైర్మన్‌గా తిరుపతి ఎమ్మెల్యే , వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి నియమితులయ్యారు. 

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్ (టీటీడీ) ఛైర్మన్‌గా తిరుపతి ఎమ్మెల్యే , వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు అధికారిక ప్రకటన రావాల్సి వుంది. భూమన గతంలో రెండుసార్లు టీటీడీ ఛైర్మన్‌గా సేవలందించారు. 2006-08లో ఆయన టీటీడీ ఛైర్మన్‌గా పనిచేశారు. 

click me!