టీటీడీ ఛైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డి

Siva Kodati |  
Published : Aug 05, 2023, 03:42 PM ISTUpdated : Aug 05, 2023, 03:51 PM IST
టీటీడీ ఛైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డి

సారాంశం

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్ (టీటీడీ) ఛైర్మన్‌గా తిరుపతి ఎమ్మెల్యే , వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి నియమితులయ్యారు. 

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్ (టీటీడీ) ఛైర్మన్‌గా తిరుపతి ఎమ్మెల్యే , వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు అధికారిక ప్రకటన రావాల్సి వుంది. భూమన గతంలో రెండుసార్లు టీటీడీ ఛైర్మన్‌గా సేవలందించారు. 2006-08లో ఆయన టీటీడీ ఛైర్మన్‌గా పనిచేశారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu: ఆధునిక అగ్నిమాప‌ వాహనాలు ప్రారంభించిన సీఎం చంద్రబాబు | Asianet News Telugu
CM Chandrababu Naidu: ఏపీకి 252.93 కోట్లతో కొన్న ఆధునిక అగ్నిమాపక వాహనాలు| Asianet News Telugu