టీటీడీ ఛైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డి

Siva Kodati |  
Published : Aug 05, 2023, 03:42 PM ISTUpdated : Aug 05, 2023, 03:51 PM IST
టీటీడీ ఛైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డి

సారాంశం

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్ (టీటీడీ) ఛైర్మన్‌గా తిరుపతి ఎమ్మెల్యే , వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి నియమితులయ్యారు. 

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్ (టీటీడీ) ఛైర్మన్‌గా తిరుపతి ఎమ్మెల్యే , వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు అధికారిక ప్రకటన రావాల్సి వుంది. భూమన గతంలో రెండుసార్లు టీటీడీ ఛైర్మన్‌గా సేవలందించారు. 2006-08లో ఆయన టీటీడీ ఛైర్మన్‌గా పనిచేశారు. 

PREV
click me!

Recommended Stories

Cyclone Alert : బంగాళాఖాతంలో తుపాను..? తెలుగు రాష్ట్రాల్లో అతిభారీ వర్షాలు, ఇక అల్లకల్లోలమే
Kadapa Steel Plant: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మ‌రో ముంద‌డుగు.. 3,500 ఎకరాల్లో రూ.16,350 కోట్ల పెట్టుబడి