తాడేపల్లిలో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి వేడుకలను ఘనంగా నిర్వహించారు.