ఈనెల 22న టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి ప్రమాణం

Published : Jun 19, 2019, 05:38 PM IST
ఈనెల 22న టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి ప్రమాణం

సారాంశం

శనివారం వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. శనివారం ముహూర్తం బాగుండటంతో ఆరోజే టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించాలని నిర్ణయంచుకున్నట్లు తెలుస్తోంది. 

అమరావతి: టీటీడీ నూతన చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధమవుతోంది. పుట్టా సుధాకర్ యాదవ్ టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేయడంతో ఇక ప్రమాణ స్వీకారానికి రెడీ అవుతున్నారు. 

శనివారం వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. శనివారం ముహూర్తం బాగుండటంతో ఆరోజే టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించాలని నిర్ణయంచుకున్నట్లు తెలుస్తోంది. 

ఈ రెండు రోజుల్లో టీటీడీ పాలక మండలి సభ్యులపై కూడా సీఎం వైయస్ జగన్ దృష్టిసారించనున్నట్లు తెలుస్తోంది. వైవీసుబ్బారెడ్డి బాధ్యతలు స్వీకరించే సమయానికి 8 మంది పాలక మండలి సభ్యుల నియామకాలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. 

ఈ వార్తలు కూడా చదవండి

దిగొచ్చిన పుట్టా సుధాకర్ యాదవ్: టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా

PREV
click me!

Recommended Stories

వెన్నుపోటు పరిపాలన: మార్గాన్ని భరత్ | Margani Bharat Fires on Chandrababu | Asianet News Telugu
Jogi Ramesh Open Challenge: టైం, డేట్ చెప్పు నేను రెడీ లోకేష్ కి జోగిరమేష్ ఛాలెంజ్| | Asianet Telugu