4 ఏళ్ళైనా ఏపీకి న్యాయం జరగలేదు: జగన్

Published : Jun 02, 2018, 04:26 PM IST
4 ఏళ్ళైనా ఏపీకి న్యాయం జరగలేదు: జగన్

సారాంశం

ప్రత్యేక హోదాను అడ్డుకొన్నారు


అమరావతి:రాష్ట్ర విభజన జరిగి నాలుగేళ్ళు దాటినా
రాష్ట్రానికి  న్యాయం జరగలేదని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్
అభిప్రాయపడ్డారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీ ప్రజలను
మోసం చేశాయని ఆయన ఆరోపించారు.

ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా
విడిపోయి నేటికి 4 ఏళ్ళుగా పూర్తైంది. ఈ సందర్భంగా వైఎస్
జగన్ శనివారం నాడు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.

ఏపీకి దక్కాల్సిన హోదాను తిరస్కరించారని ఆయన  
ఆవేదన వ్యక్తం చేశారు. 

రాష్ట్రానికి ఇచ్చిన ఏ హమీని కూడ నెరవేర్చలేదని జగన్
అభిప్రాయపడ్డారు.


రాష్ట్రానికి ఇచ్చిన హమీలను అమలు చేయని కేంద్ర, రాష్ట్ర
ప్రజలకు 2019 ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ది చెబుతారని
ఆయన అభిప్రాయపడ్డారు.

PREV
click me!

Recommended Stories

Vemireddy Prashanthi Emotional Speech In Mahanadu | వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి భావోద్వేగ వ్యాఖ్యలు
Weather Update: ఒకపక్క ఎండలు మరోపక్క వానలు.. ఈ ప్రాంతాలకు నెక్స్ట్ 4 రోజులు హై అలర్ట్