నడిరోడ్డుపై అమ్మాయిలు.. వాహనదారులే టార్గెట్, ఇదో కొత్త రకం దందా

Siva Kodati |  
Published : Jul 25, 2021, 03:22 PM IST
నడిరోడ్డుపై అమ్మాయిలు.. వాహనదారులే టార్గెట్, ఇదో కొత్త రకం దందా

సారాంశం

విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణ శివార్లలో గుజరాత్‌కు చెందిన అమ్మాయిలు హల్ చల్ చేశారు. వాహనాలు ఆపి డబ్బులు వసూలు చేస్తున్నారు. కొందరు వాహనదారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు

విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణ శివార్లలో గుజరాత్‌కు చెందిన అమ్మాయిలు హల్ చల్ చేశారు. వాహనాలు ఆపి డబ్బులు వసూలు చేస్తున్నారు. కొందరు వాహనదారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో 24 మంది గుజరాత్‌కు చెందిన యువతులను అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరికి ఎటువంటి నేర చరిత్ర లేకపోవడంతో తిరిగి వారి స్వస్థలమైన అహ్మదాబాద్‌కు తరలిస్తున్నారు పోలీసులు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu: ధూళిపాళ్ల నరేంద్ర కూతురి పెళ్లిలో చంద్రబాబు | Wedding Video | Asianet News Telugu
అమరావతిలో అంతులేని అవినీతిరాజధానిపై మరోసారి YS Jagan Sensational Comments | Asianet News Telugu