అనాథనని, కొత్త జీవితం ఇవ్వాలంటూ వల: యువకుడి నుంచి 15 లక్షలు దోచేసిన కిలాడీ లేడీ

Siva Kodati |  
Published : Jun 13, 2021, 04:18 PM IST
అనాథనని, కొత్త జీవితం ఇవ్వాలంటూ వల: యువకుడి నుంచి 15 లక్షలు దోచేసిన కిలాడీ లేడీ

సారాంశం

తిరుపతిలో నిత్య పెళ్లికూతురు సుహాసిని కేసులో ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. సుహాసిని బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. ఈ క్రమంలో ఈమె రెండో భర్త తెరపైకి వచ్చారు. తనను రెండో పెళ్లి చేసుకుని మోసం చేసిందని బాధితుడు వినయ్ ఆరోపిస్తున్నారు

తిరుపతిలో నిత్య పెళ్లికూతురు సుహాసిని కేసులో ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. సుహాసిని బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. ఈ క్రమంలో ఈమె రెండో భర్త తెరపైకి వచ్చారు. తనను రెండో పెళ్లి చేసుకుని మోసం చేసిందని బాధితుడు వినయ్ ఆరోపిస్తున్నారు. అనాథ అంటూ తనను వివాహం చేసుకుని రూ.15 లక్షల నగదు, నగలతో పరారైనట్లుగా ఆయన వెల్లడించారు. మొదటి భర్త, బావ అయిన వెంకటేశ్వర్లుతో కలిసి ఆమె మోసాలకు పాల్పడుతున్నట్లుగా వినయ్ తెలిపారు. దీంతో సుహాసినీని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

PREV
click me!

Recommended Stories

పిల్ల‌లు కాదు పిశాచాలు.. టీచ‌ర్‌పై దాడి చేసి ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థి. వీడియో చూస్తే ఒళ్లు మండాల్సిందే.
Chintha Vijay Prathap Reddy: జగ్గయ్యపేట అంగన్వాడీ కేంద్రాలపై ఫుడ్ కమిషన్ తనిఖీ| Asianet News Telugu