భర్త అంత్యక్రియలకు వచ్చి.. అత్తింటివారి చేతిలో భార్య మరో ఇద్దరు అనుమానాస్పద మృతి...

Published : Aug 07, 2023, 07:14 AM IST
భర్త అంత్యక్రియలకు వచ్చి.. అత్తింటివారి చేతిలో భార్య మరో ఇద్దరు అనుమానాస్పద మృతి...

సారాంశం

భర్త అంత్యక్రియలకు వచ్చి అత్తింటి వారి చేతుల్లో హతమయ్యిందో భార్య. ఆమెతో పాటు ఆమె తండ్రి, అమ్మమ్మను కూడా హతమార్చారు. 

నెల్లూరు : నెల్లూరులో ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మరణించిన ఘటన చోటుచేసుకుంది.  భర్త  అంత్యక్రియలకు వచ్చిన భార్య,  ఆమె  తండ్రి,  అమ్మమ్మ  అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.  మృతురాలి పేరు మౌనిక.  ఆమె భర్త మధు  ఇటీవల మరణించాడు.  అతని అంత్యక్రియల కోసం మౌనిక, తండ్రి క్రిష్ణయ్య, అమ్మమ్మ శాంతమ్మలతో కలిసి  అత్తగారింటికి వచ్చింది.

 కాగా,  రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న వీరి ముగ్గురిని మధు  కుటుంబ సభ్యులు  హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నారు.  రాత్రి ఇంట్లో పడుకున్నా వీరు ముగ్గురు  ఉదయానికి మృతులుగా కనిపించారు.  దీనికి సంబంధించిన మరిన్ని విషయ వివరాలు తెలియాల్సి ఉంది. 
 

PREV
click me!

Recommended Stories

Gudivada Amarnath Pressmeet: కూటమి ప్రభుత్వంపై గుడివాడ అమర్నాథ్‌ పంచ్ లు| Asianet News Telugu
CM Chandrababu Naidu: అధికారం దుర్వినియోగం చేసేవారిపై బాబు సీరియస్| Asianet News Telugu