దేవినేని ఉమపై కోర్టుకు వెళ్లనున్న వసంత క్రిష్ణప్రసాద్..

Published : Jan 08, 2024, 08:40 AM IST
దేవినేని ఉమపై కోర్టుకు వెళ్లనున్న వసంత క్రిష్ణప్రసాద్..

సారాంశం

లీగల్ నోటీసులకు ఉమా నుంచి రిప్లై లేకపోవడంతో.. తదుపరి కోర్టు ప్రొసీడింగ్స్ కు వెళ్లనున్న వసంత కృష్ణ ప్రసాద్. 

అమరావతి : దేవినేని ఉమకు ఎమ్మెల్యే వసంత లీగల్ నోటీసులు పంపించారు. వసంత కృష్ణప్రసాద్ పై దేవినేని ఉమ హత్యారోపణలు చేసారు. దీంతో అసత్య ఆరోపణలు చేసిన దేవినేని ఉమాక్షమాపణలు చెప్పాలని డిమాండ్ వసంత కృష్ణప్రసాద్ కోరారు. లేకుంటే 10 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని లీగల్ నోటీసులు పంపించారు. కానీ లీగల్ నోటీసులకు ఉమా నుంచి రిప్లై లేకపోవడంతో.. తదుపరి కోర్టు ప్రొసీడింగ్స్ కు వెళ్లనున్న వసంత కృష్ణ ప్రసాద్. దీనికి సంబంధించి మరిన్నివివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

మహిళా రిజర్వేషన్ బిల్లు పై Pamula Pushpa Srivani Reaction | Women Reservation | Asianet News Telugu
పవన్‌ కళ్యాణ్‌.. 30వేల మంది మహిళలు ఏమయ్యారు? Vidadala Rajini Comments| Asianet News Telugu