తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఇంటిపై మద్యం సీసాలతొో దాడి

Published : Jan 15, 2020, 10:00 AM ISTUpdated : Jan 15, 2020, 10:01 AM IST
తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఇంటిపై మద్యం సీసాలతొో దాడి

సారాంశం

తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు.


తిరుపతి: తిరుపతి మాజీ ఎమ్మెల్యే , టీడీపీ నేత సుగుణమ్మ ఇంటి పై గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం నాడు దాడి చేశారు. మద్యం సీసాలతో సుగుణమ్మ ఇంటిపై  దాడి చేశారు.  ఈ దాడితో  సుగుణమ్మ ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి.

దాడి విషయమై సుగుణమ్మ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Andhra pradesh: పెళ్లి పీట‌ల‌పై కాబోయేవాడు, ముందు ప్రేమించిన వాడు.. సినిమాని మించిన ట్విస్ట్
పిల్ల‌లు కాదు పిశాచాలు.. టీచ‌ర్‌పై దాడి చేసి ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థి. వీడియో చూస్తే ఒళ్లు మండాల్సిందే.