గుంటూరులో దారుణం:చిన్నారులను నరికి చంపిన బాబాయ్

Published : Jun 28, 2021, 05:34 PM IST
గుంటూరులో దారుణం:చిన్నారులను నరికి చంపిన బాబాయ్

సారాంశం

గుంటూరు జిల్లా రేపల్లెలో దారుణం చోటు చేసుకొంది. ఇద్దరు పిల్లలను బాబాయ్ కత్తులతో నరికి చంపాడు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

గుంటూరు: గుంటూరు జిల్లా రేపల్లెలో దారుణం చోటు చేసుకొంది. ఇద్దరు పిల్లలను బాబాయ్ కత్తులతో నరికి చంపాడు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.మృతులు పదేళ్ల సహాస్వాత్, 8 ఏళ్ల రోహత్ గా గుర్తించారు. పిల్లలను స్వంత బాబాయే హత్య చేసినట్టుగా అనుమానిస్తున్నారు. ఎందకు ఈ పిల్లలను హత్య  చేశారనే విషయమై ఇంకా కారణాలు తెలియాల్సి ఉంది.


 

PREV
click me!

Recommended Stories

PMMVY Scheme : తెలుగు మహిళలకు బంపరాఫర్.. ప్రభుత్వమే ఫ్రీగా రూ.6,000 అకౌంట్లో వేసే సూపర్ స్కీమ్
Heavy Rain Alert : తెలుగు ప్రజలారా కాస్కొండి.. ఇక భారీ వర్షాలు షురూ, ఈ జిల్లాలకు అలర్ట్ జారీ