విజయవాడలో విషాదం : రక్తపుమడుగులో తల్లీ, ఇద్దరు పిల్లలు... ! (వీడియో)

Published : Apr 29, 2021, 10:17 AM ISTUpdated : Apr 29, 2021, 10:23 AM IST
విజయవాడలో విషాదం : రక్తపుమడుగులో తల్లీ, ఇద్దరు పిల్లలు... ! (వీడియో)

సారాంశం

విజయవాడ వాంబే కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో తల్లి, ఇద్దరు పిల్లలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. 

విజయవాడ వాంబే కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో తల్లి, ఇద్దరు పిల్లలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. 

"

విజయవాడ వాంబేకాలనీ డి-బ్లాక్‌లో ఈ ఘటన జరిగింది. తల్లి నేలమీద, పిల్లలిద్దరూ మంచం మీద రక్తపు మడుగులో పడి ఉన్నారు. అయితే ఘటన విషయంలో స్థానికులు భర్తపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్