దారుణం: ఒకే కుటుంబంలో ముగ్గురి హత్య

Published : Dec 19, 2018, 06:14 PM ISTUpdated : Dec 20, 2018, 09:26 AM IST
దారుణం: ఒకే కుటుంబంలో ముగ్గురి హత్య

సారాంశం

అనంతపురం జిల్లా గార్లదిన్నెలో బుధవారం నాడు  దారుణం చోటు చేసుకొంది. ఒకే కుటుంబంలో తల్లితో పాటు ఇద్దరు పిల్లలను హత్యకు గురయ్యారు.  


అనంతపురం:అనంతపురం జిల్లా గార్లదిన్నెలో బుధవారం నాడు  దారుణం చోటు చేసుకొంది. ఒకే కుటుంబంలో తల్లితో పాటు ఇద్దరు పిల్లలను హత్యకు గురయ్యారు.ఇంట్లోనే ముగ్గురు హత్యకు గురయ్యారు. బుధవారం సాయంత్రం ఈ ఘటన  వెలుగు చూసింది. స్థానికులు  ఈ విషయాన్ని గుర్తించి  పోలీసులకు  సమాచారమిచ్చారు.

సంఘటనాస్థలాన్ని పోలీసులు సందర్శించి ఈ ఘటనకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. అసలు ఒకే కుటుంబంలో  ముగ్గురిని ఎవరు హత్య చేశారనే దానిపై  పోలీసులు  దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Andhra pradesh: ఎంటెక్ చదివి కలెక్టర్‌గా ఎదిగి.. ఏపీ కొత్త సీఎస్ సాయి ప్ర‌సాద్ నేప‌థ్యం ఏంటో తెలుసా.?
IMD Rain Alert : సముద్రంలో భయంకర తుపాను.. ఈ తెలుగు జిల్లాల్లో వర్షాలు, ఎల్లో అలర్ట్