దారుణం: ఒకే కుటుంబంలో ముగ్గురి హత్య

Published : Dec 19, 2018, 06:14 PM ISTUpdated : Dec 20, 2018, 09:26 AM IST
దారుణం: ఒకే కుటుంబంలో ముగ్గురి హత్య

సారాంశం

అనంతపురం జిల్లా గార్లదిన్నెలో బుధవారం నాడు  దారుణం చోటు చేసుకొంది. ఒకే కుటుంబంలో తల్లితో పాటు ఇద్దరు పిల్లలను హత్యకు గురయ్యారు.  


అనంతపురం:అనంతపురం జిల్లా గార్లదిన్నెలో బుధవారం నాడు  దారుణం చోటు చేసుకొంది. ఒకే కుటుంబంలో తల్లితో పాటు ఇద్దరు పిల్లలను హత్యకు గురయ్యారు.ఇంట్లోనే ముగ్గురు హత్యకు గురయ్యారు. బుధవారం సాయంత్రం ఈ ఘటన  వెలుగు చూసింది. స్థానికులు  ఈ విషయాన్ని గుర్తించి  పోలీసులకు  సమాచారమిచ్చారు.

సంఘటనాస్థలాన్ని పోలీసులు సందర్శించి ఈ ఘటనకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. అసలు ఒకే కుటుంబంలో  ముగ్గురిని ఎవరు హత్య చేశారనే దానిపై  పోలీసులు  దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu Inspirational Speech About Dr BR Ambedkar and Abdul Kalaam | Asianet Telugu
తిరుమల మెట్లెక్కిన 116ఏళ్ల బామ్మకి VIP బ్రేక్ దర్శనం | Asianet News Telugu