ప.గో జిల్లాలో విషాదం.. బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు, ముగ్గురి దుర్మరణం

Siva Kodati |  
Published : Nov 10, 2022, 08:54 PM ISTUpdated : Nov 10, 2022, 08:57 PM IST
ప.గో జిల్లాలో విషాదం.. బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు, ముగ్గురి దుర్మరణం

సారాంశం

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం మండలం కడియుద్దలో బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించినట్లుగా తెలుస్తోంది. 

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం మండలం కడియుద్దలో బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించినట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

Palla Srinivas Rao Speech: అక్కడ దౌర్జన్యం చేస్తూ డబ్బులు వసూళ్లు | Asianet News Telugu
Vishnu Kumar Raju Speech: వీటిపై ఇంత తక్కువ డబ్బు కేటాయించడం నేనెప్పుడూచూడలేదు | Asianet News Telugu