కడప జిల్లాలో టీడీపీ నేత దారుణ హత్య

Published : Sep 19, 2022, 11:54 AM IST
కడప జిల్లాలో టీడీపీ నేత దారుణ హత్య

సారాంశం

కడప జిల్లాలో ఓ టీడీపీ నేత దారుణ హత్యకు గురయ్యాడు. బైండోవర్ కేసులో సింహాద్రిపురం వస్తుండగా ప్రత్యర్థులు అతనిపై కత్తులతో దాడి చేశారు.  

కడప జిల్లాలో టీడీపీ నేత దారుణ హత్యకు గురికావడం తీవ్ర కలకలం రేపుతోంది. జిల్లాలోని సిహాంద్రిపురం మండల దిద్దికుంటలో ఓ టీడీపీ నేత దారుణ హత్యకు గురయ్యాడు. బైండోవర్ కేసులో సింహాద్రిపురం వస్తుండగా ప్రత్యర్థులు అతనిపై కత్తులతో దాడి చేశారు.. ఈ దాడిలో అతడు ప్రాణాలు కోల్పోయాడు. కుసునూరు-దిద్దికుంటల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా, ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  
 

PREV
click me!

Recommended Stories

300 ఎక‌రాల్లో, రూ. 8,175 కోట్ల పెట్టుబ‌డి.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఈ గ్రామం రూపు రేఖ‌లు మార‌డం ఖాయం
Chandrababu Launches Anna Canteen: అన్న క్యాంటీన్’ ప్రారంభించిన సీఎం చంద్రబాబు | Asianet News Telugu