నగరిలో ఉద్రిక్తత... రోజాపై దాడికి దిగిన టీడీపీ కార్యకర్తలు

Published : Jul 04, 2018, 01:47 PM IST
నగరిలో ఉద్రిక్తత... రోజాపై దాడికి దిగిన టీడీపీ కార్యకర్తలు

సారాంశం

నగరిలో ఉద్రిక్తత... రోజాపై దాడికి దిగిన టీడీపీ కార్యకర్తలు

చిత్తూరు జిల్లా నగరిలో ఉద్రిక్త పరిస్ధితులు చోటుచేసుకుంది. నగరిలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వాసుపత్రిని ప్రారంభించేందుకు మంత్రి అమర్‌నాథ్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఎమ్మెల్యే రోజా కూడా అక్కడికి చేరుకున్నారు.. అయితే ఆమెను టీడీపీ కార్యకర్తలు అడ్డుకుని దాడికి ప్రయత్నించారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు వాగ్వివాదానికి దిగారు. మంత్రి అమర్‌నాథ్ రెడ్డి సమక్షంలోనే ఈ ఘటన జరిగింది.. సమాచారం అందుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. 

PREV
click me!

Recommended Stories

AP Food Commission Visit:రీల్స్ చూడకుండా మంచిగా చదవండి.. మంచి ఉద్యోగాలు వస్తాయి| Asianet News Telugu
Venkaiah Naidu Strong Remarks on Freebies: రాజకీయ పార్టీలను జనం ప్రశ్నించాలి | Asianet News Telugu