కడప జిల్లాలో దారుణం.. మద్యం మత్తులో ఉన్న ఇద్దరిని చితకబాదిన స్వప్న బార్ సిబ్బంది...

Published : Jul 29, 2023, 07:13 AM IST
కడప జిల్లాలో దారుణం.. మద్యం మత్తులో ఉన్న ఇద్దరిని చితకబాదిన  స్వప్న బార్ సిబ్బంది...

సారాంశం

మద్యం మత్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులపై కడపలోని స్వప్న బార్ సిబ్బంది దాష్టీకం ప్రదర్శించారు. వారిని నడిరోడ్డులోకి లాగి విచక్షణారహితంగా దాడి చేశారు. 

కడప : కడప జిల్లా బద్వేల్ లో దారుణ ఘటన వెలుగు చూసింది. స్థానిక స్వప్న బార్ నిర్వాహకులు ఇద్దరు వ్యక్తులపై దౌర్జన్యం ప్రదర్శించారు. మద్యం మత్తులో ఉన్న ఇద్దరిని బార్ నుంచి రోడ్డు మీదికి లాగేశారు. ఆ తరువాత నడిరోడ్డుపై విచక్షణారహితంగా వారిని కొట్టారు బార్ సిబ్బంది. ఈ ఘటనను సెల్ఫోన్లో వీడియోలు తీస్తున్న వారి మీద కూడా దాడి చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 
 

PREV
click me!

Recommended Stories

Indian Women’s Cricket Team Members Visit Narasimha Swamy Temple in Vizag | Asianet News Telugu
Bhuma Akhila Priya Reacts to Allegations of Irregularities in Ahobilam Temple | Asianet News Telugu