జెడ్పీ, ఎంపిపిల స్థానంలో ప్రత్యేక అధికారుల పాలన పొడిగింపు...

Published : Jan 02, 2021, 11:33 AM IST
జెడ్పీ, ఎంపిపిల స్థానంలో ప్రత్యేక అధికారుల పాలన పొడిగింపు...

సారాంశం

ఆంధ్రప్రదేశ్ లో జెడ్పీ, ఎంపిపిల స్థానంలో ప్రత్యేక అధికారుల పాలనను ప్రభుత్వం పొడిగించింది.  మరో ఆరు నెలలు పాటు పాలన పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

ఆంధ్రప్రదేశ్ లో జెడ్పీ, ఎంపిపిల స్థానంలో ప్రత్యేక అధికారుల పాలనను ప్రభుత్వం పొడిగించింది.  మరో ఆరు నెలలు పాటు పాలన పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

ఏపీలోని మండల పరిషత్ లలో జూలై 3 వరకు, జిల్లా పరిషత్ లలో జూలై 4 వరకు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. 

ఈ మేరు పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల్ కృష్ణ ద్వివేది 
ఉత్తర్వులు జారీ చేశారు. 

PREV
click me!

Recommended Stories

PMMVY Scheme : తెలుగు మహిళలకు బంపరాఫర్.. ప్రభుత్వమే ఫ్రీగా రూ.6,000 అకౌంట్లో వేసే సూపర్ స్కీమ్
Heavy Rain Alert : తెలుగు ప్రజలారా కాస్కొండి.. ఇక భారీ వర్షాలు షురూ, ఈ జిల్లాలకు అలర్ట్ జారీ