జెడ్పీ, ఎంపిపిల స్థానంలో ప్రత్యేక అధికారుల పాలన పొడిగింపు...

By AN TeluguFirst Published Jan 2, 2021, 11:33 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ లో జెడ్పీ, ఎంపిపిల స్థానంలో ప్రత్యేక అధికారుల పాలనను ప్రభుత్వం పొడిగించింది.  మరో ఆరు నెలలు పాటు పాలన పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

ఆంధ్రప్రదేశ్ లో జెడ్పీ, ఎంపిపిల స్థానంలో ప్రత్యేక అధికారుల పాలనను ప్రభుత్వం పొడిగించింది.  మరో ఆరు నెలలు పాటు పాలన పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

ఏపీలోని మండల పరిషత్ లలో జూలై 3 వరకు, జిల్లా పరిషత్ లలో జూలై 4 వరకు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. 

ఈ మేరు పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల్ కృష్ణ ద్వివేది 
ఉత్తర్వులు జారీ చేశారు. 

click me!