తల్లిని చంపి, నాలుక కోసి.. పీఎస్ కు తీసుకెళ్లిన కొడుకు...

Published : Sep 15, 2023, 10:40 AM IST
తల్లిని చంపి, నాలుక కోసి.. పీఎస్ కు తీసుకెళ్లిన కొడుకు...

సారాంశం

మద్యం తాగి వచ్చాడని తల్లి మందలించడంతో కోపానికి వచ్చిన ఓ కొడుకు ఆమెను అతి కిరాతకంగా హతమార్చాడు. 

విజయనగరం : ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరంలో దారుణ ఘటన వెలుగు చూసింది. మద్యం తాగొద్దని మందలించినందుకు తల్లిని అతి దారుణంగా హతమార్చాడు ఓ కిరాతకుడు. తల్లి రమణమ్మను కొడుకు శ్రీనివాసరావు హత్య చేశాడు. తాగి వచ్చాడని మందలించినందుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. రామచంద్రాపూర్ వసంతల వీధిలో ఈ దారుణం చోట చేసుకుంది. తల్లిని చంపిన తరువాత.. ఆమె నాలుక కోసి.. దాంతో పాటు నిందితుడు  పీఎస్ కు తీసుకెళ్ళాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

262 కోట్లు బ్యాంక్ ఖాతాల్లోకి మత్స్య కారులకు సీఎం వరాల జల్లు | Asianet News Telugu
Rain Alert: ఎండల వేడికి బ్రేక్.. ఉరుములు, మెరుపులతో వర్షాలు.. ఐఎండీ కూల్ అప్‌డేట్