అక్కాతమ్ముళ్ల గొడవ: అక్కపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తమ్ముడు

Siva Kodati |  
Published : Feb 08, 2019, 11:29 AM IST
అక్కాతమ్ముళ్ల గొడవ: అక్కపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తమ్ముడు

సారాంశం

అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. బుక్కరాయసముద్రం పాడరాళ్లలో  అక్కపై తమ్ముడు పెట్రోల్ పోసి నిప్పింటించాడు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు పరుగు పరుగున వచ్చి మంటలను ఆర్పారు.

అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. బుక్కరాయసముద్రం పాడరాళ్లలో  అక్కపై తమ్ముడు పెట్రోల్ పోసి నిప్పింటించాడు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు పరుగు పరుగున వచ్చి మంటలను ఆర్పారు.

అనంతరం ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె శరీరం 70 శాతం వరకు కాలిపోవడంతో ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. ఉదయం చిన్న విషయంలో గొడవ పడటంతో ఆగ్రహంతో ఊగిపోయిన తమ్ముడు.. అక్కపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. 

PREV
click me!

Recommended Stories

Andhra pradesh: ఎంటెక్ చదివి కలెక్టర్‌గా ఎదిగి.. ఏపీ కొత్త సీఎస్ సాయి ప్ర‌సాద్ నేప‌థ్యం ఏంటో తెలుసా.?
IMD Rain Alert : సముద్రంలో భయంకర తుపాను.. ఈ తెలుగు జిల్లాల్లో వర్షాలు, ఎల్లో అలర్ట్