చిత్తూరు జిల్లాలో కలకలం .. వైరస్‌తో ఏడు నెమళ్లు మృతి

Siva Kodati |  
Published : Feb 11, 2022, 06:16 PM IST
చిత్తూరు జిల్లాలో కలకలం .. వైరస్‌తో ఏడు నెమళ్లు మృతి

సారాంశం

చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సోమల మండలం కందూరు పంచాయతీ మిట్టపల్లె సమీప పూలకొండలోని వద్ద ఏడు నెమళ్లు మృతి చెందాయి. రైతులు అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు. 

చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సోమల మండలం కందూరు పంచాయతీ మిట్టపల్లె సమీప పూలకొండలోని వద్ద ఏడు నెమళ్లు మృతి చెందాయి. రైతులు అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు. అనంతపురం చీఫ్‌ కన్జ ర్వేటర్‌ (సీసీఎఫ్‌) శ్రీనివాస శాస్త్రి సంఘటనా స్ధలానికి గురువారం చేరుకున్నారు. పెద్ద ఉప్పరపల్లె పశువైద్యాధికారి చందనప్రియ, చిత్తూరు డీఎఫ్‌వో రవిశంకర్‌, ఎఫ్‌ఆర్‌వో బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నెమళ్లకు పోస్టుమార్టం నిర్వహించారు. గాలిలో వచ్చే వైరస్‌తో నెమళ్లు మృతిచెందాయని ప్రాథమికంగా నిర్ధారించారు. 

PREV
click me!

Recommended Stories

Andhra Kashmir: బాబోయ్ ఏపీలో మంచు కురిసే ప్లేస్ ఉందా? ఆంధ్రా కాశ్మీర్ పూర్తి వివరాలు మీకోసం !
పవన్ కళ్యాణ్‌కు శస్త్రచికిత్స.. సీఎం చంద్రబాబు, మంత్రుల పరామర్శ | Pawan Kalyan Health Update