రోజా న్యాయపోరాటం

Published : Feb 21, 2017, 11:07 AM ISTUpdated : Mar 24, 2018, 12:07 PM IST
రోజా న్యాయపోరాటం

సారాంశం

తన వ్యక్తి స్వేచ్చను పోలీసులు హరించారంటూ డిజిపి, ఏసిపిలను బాధ్యులను చేస్తూ రోజా దాఖలు చేసిన కేసును కోర్టు విచారణకు స్వీకరించింది.

వైసీపీ ఎంఎల్ఏ రోజా న్యాయపోరాటం మొదలుపెట్టారు. మహిళా పార్లమెంట్ సదస్సుకు హాజరుకానీయకుండా తనను పోలీసులు అక్రమంగా నిర్భందించారంటూ రోజా గన్నవరం కోర్టులో కేసు వేసారు. సదస్సులో హాజరయ్యేందుకు తనకు స్సీకర్ ఆహ్వానం పంపినా పోలీసులు విమానాశ్రయంలోనే అడ్డుకున్నారంటూ ఆరోపించారు.  తన వ్యక్తి స్వేచ్చను పోలీసులు హరించారంటూ డిజిపి, ఏసిపిలను బాధ్యులను చేస్తూ రోజా దాఖలు చేసిన కేసును కోర్టు విచారణకు స్వీకరించింది. తదుపరి విచారణను మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది.

 

                                                                                                                  

 

PREV
click me!

Recommended Stories

Palla Srinivas Rao Speech: అక్కడ దౌర్జన్యం చేస్తూ డబ్బులు వసూళ్లు | Asianet News Telugu
Vishnu Kumar Raju Speech: వీటిపై ఇంత తక్కువ డబ్బు కేటాయించడం నేనెప్పుడూచూడలేదు | Asianet News Telugu