అమ్మను, తమ్ముడిని, చెల్లిని తెగనరికిన సైకోకి ఉరిశిక్ష.. ప్రొద్దుటూర్ కోర్ట్ సంచలనం

Siva Kodati |  
Published : Oct 19, 2022, 03:13 PM IST
అమ్మను, తమ్ముడిని, చెల్లిని తెగనరికిన సైకోకి ఉరిశిక్ష.. ప్రొద్దుటూర్ కోర్ట్ సంచలనం

సారాంశం

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సైకో కరీముల్లాకు ప్రొద్దుటూరు జిల్లా కోర్ట్ ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సైకో కరీముల్లాకు ప్రొద్దుటూరు జిల్లా కోర్ట్ ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. 2019లో ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా వున్న హైదర్‌ఖాన్ వీధిలో వుంటున్న తన తల్లి గుల్జార్ బేగం , సోదరి కరీమున్నీసా, సోదరుడు మహమ్మద్ రఫీలను కరీముల్లా అత్యంత కిరాతకంగా హతమార్చాడు. హత్యకు గురయ్యే నాటికి అతని సోదరి కరీమున్నీసా ఆరు నెలల గర్భిణీ. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

Chandrababu Launches Anna Canteen: అన్న క్యాంటీన్’ ప్రారంభించిన సీఎం చంద్రబాబు | Asianet News Telugu
CM Chandrababu: అన్న క్యాంటీన్లో అన్నం వడ్డించి ముచ్చటించిన సీఎం చంద్రబాబు | Asianet News Telugu