విషాదం.. భర్త మరణం తట్టుకోలేక తల్లితో కలిసి, 8నెలల గర్భిణీ ఆత్మహత్య..

Published : Oct 18, 2023, 10:07 AM ISTUpdated : Oct 18, 2023, 10:17 AM IST
విషాదం.. భర్త మరణం తట్టుకోలేక తల్లితో కలిసి, 8నెలల గర్భిణీ ఆత్మహత్య..

సారాంశం

భర్త మరణాన్ని తట్టుకోలేని ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెతో పాటు ఆమె తల్లి కూడా ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నెల్లూరులో వెలుగుచూసింది.  

నెల్లూరు : ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరులో విషాద ఘటన వెలుగు చూసింది. ఓ గర్భిణీ ఆత్మహత్యకు పాల్పడింది. భర్త మరణించడంతో ఆ వేదనను తట్టుకోలేని ఆమె ఈ దారుణానికి ఒడిగట్టింది. భానులత అనే మహిళతో పాటు ఆమె తల్లి లక్ష్మి కూడా ఆత్మహత్య  చేసుకుంది.

చనిపోవడానికి ముందు వీరు సూసైడ్ నోట్ రాశారు. భానులత భర్త కొద్ది కాలం క్రితం మరణించాడు. దీంతో ఆ వేదనను తట్టుకోలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన నెల్లూరు, విక్రమ్ నగర్ లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 
 

PREV
click me!

Recommended Stories

వెంక‌న్న భ‌క్తుల‌కు గుడ్ న్యూస్‌.. ముంద‌స్తు బుకింగ్ లేకుండానే ప్ర‌త్యేక‌ ద‌ర్శ‌నం, నేరుగా టికెట్‌
తిరుమల లడ్డూను చెక్ చేసేందుకు 'ఇ-నోస్' ఇ-టంగ్'.. ఎలా పనిచేస్తాయో తెలుసా..?