గన్నవరం మండలం సవారిగూడెంలో డెడ్‌బాడీల కలకలం: పోలీసుల దర్యాప్తు

Published : May 21, 2023, 04:33 PM IST
గన్నవరం మండలం   సవారిగూడెంలో   డెడ్‌బాడీల  కలకలం: పోలీసుల దర్యాప్తు

సారాంశం

గన్నవరం  మండలం సవారి గూడెంలో  రెండు  మృతదేహలు కలకలం  సృష్టించాయి .


హైదరాబాద్: ఉమ్మడి  కృష్ణా జిల్లాలోని  గన్నవరం మండలం  సవారిగూడెంలో  రెండు మృతదేహలు కలకలం  సృష్టించాయి.   రెండు మృతదేహలు కుళ్లిపోయిన  స్థితిలో ఉన్నాయి.  ఈ మృతదేహలు  ఎవరివో  గుర్తించాల్సి ఉంది.   మృతుల్లో  ఒకరి వయస్సు  70 ఏళ్లు, మరోకరిది  30 ఏళ్లుగా  ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.  వీరిద్దరూ  ఆత్మహత్య  చేసుకున్నారా, లేదా  ఎవరైనా  హత్య  చేశారా అనే విషయమై  పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Akividu Rama Temple Reconstruction: ఆరోజే ఆకివీడు రామాలయం పునర్నిర్మాణం: రఘురామ| Asianet News Telugu
Somireddy: ఏడాది కి వెయ్యి కోట్లు ఇస్తున్నాంపెన్షన్ పంపిణీ చేసిన మంత్రి సోమిరెడ్డి | Asianet Telugu