వైసీపీకి షాక్.. మాజీ ఎమ్మెల్యేపై కేసు

Published : Oct 18, 2018, 12:43 PM IST
వైసీపీకి  షాక్.. మాజీ ఎమ్మెల్యేపై కేసు

సారాంశం

వైసీపీ ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే సాయిరాజ్‌పై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌  తెలిపారు.

వైసీపీ ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే సాయిరాజ్‌పై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌ బుధవారం తెలిపారు. తితలీ తుఫాన్‌ బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైదంటూ మంగళవారం సాయిరాజ్‌ సోంపేట తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో సాయిరాజ్‌పై వివిధ సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Nara Bhuvaneswari Super Speech: అందుకే చంద్రబాబు కి కృతజ్ఞత చెప్పాలి | Asianet News Telugu
IMD Rain Alert : హైదరబాదీలు బిఅలర్ట్.. సాయంత్రం ఈ ప్రాంతాల్లో వర్షబీభత్సమే, ఇక్కడ 51 మి.మీ వర్షపాతమే..!