మాజీ ఎంపీ హర్ష కుమార్ కొడుకు శ్రీరాజ్‌పై కేసు నమోదు..

By Sumanth KanukulaFirst Published Aug 9, 2022, 1:15 PM IST
Highlights

మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ కుమారుడు శ్రీరాజ్‌పై పోలీసులు కేసు నమోదైంది. యువతిని వేధించిన ఆరోపణలకు సంబంధించి కోరుకొండ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. 

మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ కుమారుడు శ్రీరాజ్‌పై పోలీసులు కేసు నమోదైంది. యువతిని వేధించిన ఆరోపణలకు సంబంధించి కోరుకొండ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. శ్రీరాజ్‌పై  354, 354డీ, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన కోరుకొండ పోలీసులు  దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు ఎన్టీవీ న్యూస్ చానల్ కథనం ప్రసారం చేసింది. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది. 

click me!