మాజీ ఎంపీ హర్ష కుమార్ కొడుకు శ్రీరాజ్‌పై కేసు నమోదు..

Published : Aug 09, 2022, 01:15 PM IST
మాజీ ఎంపీ హర్ష కుమార్ కొడుకు శ్రీరాజ్‌పై కేసు నమోదు..

సారాంశం

మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ కుమారుడు శ్రీరాజ్‌పై పోలీసులు కేసు నమోదైంది. యువతిని వేధించిన ఆరోపణలకు సంబంధించి కోరుకొండ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. 

మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ కుమారుడు శ్రీరాజ్‌పై పోలీసులు కేసు నమోదైంది. యువతిని వేధించిన ఆరోపణలకు సంబంధించి కోరుకొండ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. శ్రీరాజ్‌పై  354, 354డీ, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన కోరుకొండ పోలీసులు  దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు ఎన్టీవీ న్యూస్ చానల్ కథనం ప్రసారం చేసింది. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Vishnu Kumar Raju Speech: వీటిపై ఇంత తక్కువ డబ్బు కేటాయించడం నేనెప్పుడూచూడలేదు | Asianet News Telugu
Indian Air Force Jobs : కేవలం తెలుగు యువతకు మాత్రమే.. ఇంటర్ అర్హతతోనే భారత వాయుసేనలో ఉద్యోగావకాశాలు