ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంశంపై పార్లమెంట్లో పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన తెలుగు ప్రసంగం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.