తెలుగు ప్రజలకు పవన్.. వినాయక చవితి శుభాకాంక్షలు

Published : Sep 13, 2018, 12:18 PM ISTUpdated : Sep 19, 2018, 09:24 AM IST
తెలుగు ప్రజలకు పవన్.. వినాయక చవితి శుభాకాంక్షలు

సారాంశం

 జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు జనసేన తరపునుంచి ప్రెస్ నోట్ విడుదల చేశారు.

తెలుగు ప్రజలందరికీ సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు జనసేన తరపునుంచి ప్రెస్ నోట్ విడుదల చేశారు.

‘‘ తెలుగువారందరికీ నా తరపున, జనసేన శ్రేణుల తరపున వినాయక చవితి శుభాకాంక్షలు. పర్యావరణానికి ప్రీతికరంగా ఈ పండగను దేశ ప్రజలు జరపుకోవాలని నా ఆకాంక్ష. మట్టి వినాయక విగ్రహాలతో పూలజు జరపండి. పర్యావరణాన్ని రక్షించండి’’. అని ప్రెస్ నోట్ లో పవన్ పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

పత్తి పంటకి చీడ పడితే ఈ రైతు చేసేది విని సీఎం షాక్| CM Chandrababu Kuppam farmers interaction
CM Chandrababu: ప్రపంచంలోని టూరిస్ట్ లను మన ప్రకృతి సేద్యాన్ని చూడటానికి తీసుకొస్తా | Asianet Telugu