జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు జనసేన తరపునుంచి ప్రెస్ నోట్ విడుదల చేశారు.
తెలుగు ప్రజలందరికీ సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు జనసేన తరపునుంచి ప్రెస్ నోట్ విడుదల చేశారు.
‘‘ తెలుగువారందరికీ నా తరపున, జనసేన శ్రేణుల తరపున వినాయక చవితి శుభాకాంక్షలు. పర్యావరణానికి ప్రీతికరంగా ఈ పండగను దేశ ప్రజలు జరపుకోవాలని నా ఆకాంక్ష. మట్టి వినాయక విగ్రహాలతో పూలజు జరపండి. పర్యావరణాన్ని రక్షించండి’’. అని ప్రెస్ నోట్ లో పవన్ పేర్కొన్నారు.