నంద్యాలలో కర్నూల్- కాచిగూడ రైలులో దోపీడీకి యత్నం: దొంగను చితకబాదిన ప్రయాణీకులు

Published : Feb 12, 2023, 11:07 AM IST
నంద్యాలలో  కర్నూల్- కాచిగూడ  రైలులో  దోపీడీకి యత్నం: దొంగను చితకబాదిన ప్రయాణీకులు

సారాంశం

కాచిగూడ-గుంటూరు  ఎక్స్ ప్రెస్   రైలులో  కత్తితో బెదిరించి ప్రయాణీకులను  దోచుకునేందుకు  దొంగ ప్రయత్నించాడు.   ఈ రైలులో  ప్రయాణీకులు  దొంగను బంధించి పోలీసులకు అప్పగించారు.

కర్నూల్:  కాచిగూడ- గుంటూరు  ఎక్స్  ప్రెస్  రైలులో దోపీడీకి  ఓ దొంగ ప్రయత్నించాడు.  కత్తితో బెదిరించి  ప్రయాణీకులను దోచుకొనేందుకు  ప్రయత్నించాడు.  అయితే  మూకుమ్మడిగా  ప్రయాణీకులు దొంగపై  దాడి  చేశారు.  కత్తిని లాక్కొని  దొంగను బంధించారు. నంద్యాల  రైల్వేస్టేషన్ లో  పోలీసులకు అప్పగించారు.  

 


 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!