నంద్యాలలో కర్నూల్- కాచిగూడ రైలులో దోపీడీకి యత్నం: దొంగను చితకబాదిన ప్రయాణీకులు

Published : Feb 12, 2023, 11:07 AM IST
నంద్యాలలో  కర్నూల్- కాచిగూడ  రైలులో  దోపీడీకి యత్నం: దొంగను చితకబాదిన ప్రయాణీకులు

సారాంశం

కాచిగూడ-గుంటూరు  ఎక్స్ ప్రెస్   రైలులో  కత్తితో బెదిరించి ప్రయాణీకులను  దోచుకునేందుకు  దొంగ ప్రయత్నించాడు.   ఈ రైలులో  ప్రయాణీకులు  దొంగను బంధించి పోలీసులకు అప్పగించారు.

కర్నూల్:  కాచిగూడ- గుంటూరు  ఎక్స్  ప్రెస్  రైలులో దోపీడీకి  ఓ దొంగ ప్రయత్నించాడు.  కత్తితో బెదిరించి  ప్రయాణీకులను దోచుకొనేందుకు  ప్రయత్నించాడు.  అయితే  మూకుమ్మడిగా  ప్రయాణీకులు దొంగపై  దాడి  చేశారు.  కత్తిని లాక్కొని  దొంగను బంధించారు. నంద్యాల  రైల్వేస్టేషన్ లో  పోలీసులకు అప్పగించారు.  

 


 

PREV
click me!

Recommended Stories

ఆంధ్రప్రదేశ్‌లో మాజీ మంత్రి అరెస్ట్‌.. శ్రీకాకుళంలో ఉద్రిక్త పరిస్థితులు
సీఎం చంద్రబాబుకు జగన్ మాస్ వార్నింగ్ | YS Jagan Mass Warning to CM Chandrababu | Asianet News Telugu