షాకింగ్ : పరీక్షా కేంద్రంలో తోటి విద్యార్థిని కత్తి పొడిచిన తొమ్మిదో తరగతి స్టూడెంట్..

Published : Apr 20, 2023, 02:07 PM IST
షాకింగ్ : పరీక్షా కేంద్రంలో తోటి విద్యార్థిని కత్తి పొడిచిన తొమ్మిదో తరగతి స్టూడెంట్..

సారాంశం

స్కూల్లో తోటి విద్యార్థితో ఘర్షణ పడ్డ ఓ విద్యార్థి అతడిని అందరి సమక్షంలోనే చాకుతో పొడిచాడు. 

రాజానగరం : తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని మరో విద్యార్థి చాకుతో పొడిచాడు. పరీక్షా కేంద్రంలో ఉపాద్యాయుల సమక్షంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని ఉపాధ్యాయులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం దాడికి పాల్సడిన ఆ విద్యార్థి పరారీలో ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

వెంక‌న్న భ‌క్తుల‌కు గుడ్ న్యూస్‌.. ముంద‌స్తు బుకింగ్ లేకుండానే ప్ర‌త్యేక‌ ద‌ర్శ‌నం, నేరుగా టికెట్‌
తిరుమల లడ్డూను చెక్ చేసేందుకు 'ఇ-నోస్' ఇ-టంగ్'.. ఎలా పనిచేస్తాయో తెలుసా..?